కరీంనగర్లో ఉద్రిక్తత.. మంత్రి కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-89-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-86-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-55-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/minister--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vijay-gavit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-16-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/roja-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/karumuri-jpg.webp)