పోచారం గ్రామంలో బోనాల జాతర.. పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
మేడ్చల్ జిల్లా పోచారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడ్చల్ జిల్లా పోచారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని మంత్రి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. భూ రికార్డుల్లో తమపేర్లు లేకుండా చేశారని వారు ఆరోపించారు. తమ భూమిని తమకు ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.