మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి.. నిజమేనా..!
మంత్రి మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని మంత్రి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. భూ రికార్డుల్లో తమపేర్లు లేకుండా చేశారని వారు ఆరోపించారు. తమ భూమిని తమకు ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-06T203811.892-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-31.png)