KC Venugopal: నా ఫోన్ హ్యాక్ చేశారు.. మోదీపై కేసీ వేణుగోపాల్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. మోదీ ప్రభుత్వం తన ఫోను ట్యాప్ చేసిందని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.