Bandi Sanjay: కేసీఆర్ ఓ తాగుబోతు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత హామీలను నెరవేర్చలేని సీఎం.. మళ్లీ కొత్త హామీలు ఇవ్వడానికి సిద్ధమయ్యరని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు. బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-45-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-19-jpg.webp)