Satish Reddy: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మరో నేత!
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి టీడీపీ ముఖ్య నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లు తనను చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. తన శత్రువైన సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు.
Kadapa : హీటెక్కిన పులివెందుల.. జగన్ కు పోటీగా వివేకా సతీమణి?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్పై మాజీ మంత్రి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వివేకా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పూజల పేరిట లక్షల్లో దండుకోని ఉడాయించిన ముఠా..!
కడప జిల్లాలో మానసిక సమస్యలను ఆసరాగా చేసుకుని లక్షల్లో దండుకోని ఉడాయించింది ఓ ముఠా. తాను చెప్పినట్టే చేస్తే బిడ్డ మాములు మనిషిగా మారుతాడంటూ ఓ తల్లికి నమ్మబలికారు. పూజలు చేయాలంటూ మాయమాటలు చెప్పారు. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలతో ఎస్కేప్ అయ్యారు.
Andhra Pradesh: టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప జిల్లా జైలుకు తరలింపు..
టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించారు కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి. కడప విమానాశ్రయం వద్ద ఘర్షణ కేసు, టికెట్ బెట్టింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.
/rtv/media/media_library/vi/_LZnJdYTFP4/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Satish-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pulivendula-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/family-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Btech-Ravi-jpg.webp)