Ap crime : ఓరెయ్ కామాంధుడా.. పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం!
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండాపురం మండలం, తూర్ప ఎర్రబల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుసిరాజు వంశీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/07/05/tenth-class-2025-07-05-21-08-57.jpg)