PM Modi : హెల్త్ ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!
దేశంలో హెల్త్ ఎమెర్జెన్సీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని నివారించేందుకు..అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన జీ 20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని వర్చుల్ గా ప్రసంగించారు. నిర్దేశిత 2023లక్ష్యానికి ముందే క్షయ వ్యాధి నిర్మూలనలో భారత్ ముందడుగులు వేస్తోందన్నారు.
/rtv/media/media_files/2026/01/25/us-weather-2026-01-25-13-38-00.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-on-health-emergency-jpg.webp)