BIG BREAKING: సీఎం రేవంత్ ను కలిసిన బీజేపీ ఎంపీ రఘునందన్
మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ కు మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 20 ఎకరాల భూమి, రూ. 250 కోట్ల నిధుల మంజూరు చేయాలన్నారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు.
షేర్ చేయండి
మేమున్నాం.. ఎవ్వడూ ఏం *** | MP Raghunandan Rao Shocking Comments On Allu Arjun Case | Revanth Reddy
షేర్ చేయండి
మరి మీరు అలా ఎందుకు చేయలేదు? పోలీసులకు వకీల్ సాబ్ సూటి ప్రశ్నలు!
అల్లు అర్జున్ ను థియేటర్ కు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని మెదక్ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు తాపత్రయ పడుతున్నారన్నారు. గురుకుల విద్యార్థుల మృతిపై సీఎం అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదన్నారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/12/25/HbD0ZhmkODVSaLQLSF8q.jpg)
/rtv/media/media_files/2024/12/24/7SjoLv129Bb15n5nKfuI.jpg)