TDP Ex MLA'S: పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ
స్పీకర్ తమ్మినేని పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. కరణం బలరామ్, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీకి నోటీసులు అందాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/AP-ASSEMBLY-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-52-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/a-jpg.webp)