వీక్ డేస్ లోనూ తగ్గని తిరుమల శ్రీవారి రద్దీ!
వారాంతంలోనే అనుకుంటే వారం మధ్య రోజుల్లో కూడా తిరుమల శ్రీవారి రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
వారాంతంలోనే అనుకుంటే వారం మధ్య రోజుల్లో కూడా తిరుమల శ్రీవారి రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మరి కొద్ది రోజుల్లో వైసీపీలో చేరతారనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో జగన్ తో కలిసి జేపీ వేదిక పంచుకున్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.గత ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో చింతలపూడి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు.
ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వన్ టౌన్ సీఐ వెంకట రమణ లు నాతో నగ్న పూజలు చేయించి నన్ను వేధిస్తున్నారంటూ ఓ మహిళ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కాకపుట్టిస్తుంది
కొత్త కారు కొన్న అన్న సంతోషంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ఓ వ్యక్తి . పార్టీలో ఫుల్ గా తాగారు. తిన్నారు. ఆ మత్తులో కారును నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.మరొకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్కు మూడు సార్లు ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు కానీ..ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుల సందర్శన అంటూ దొంగయాత్రలు చేస్తున్నారంటూ
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో సైకోలు ఎక్కువ మంది తయారవుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఏపీ వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లబోతున్నారా.. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వంతో ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ తన నివాసాన్ని ఏపీకి మార్చారు.