Somireddy: ఇండియా కూటమిలో చేరే ధైర్యం జగన్కు లేదు: సోమిరెడ్డి AP: ఇండియా కూటమిలో చేరే ధైర్యం జగన్కు లేదని అన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉండే ధైర్యం వైసీపీ లేదని చెప్పారు. అధికారం కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరాలనుకున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరు ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. By V.J Reddy 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Somireddy Chandrasekhar Reddy: పెద్దిరెడ్డి భూదందా బయటకు రాకూడదనే మదనపల్లె సబ్కలెక్టరేట్ తగులబెట్టారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కాకాణి ఏకంగా కోర్టులో దొంగతనం చేయించారని అన్నారు. నిందితులు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండే ధైర్యం వైసీపీ లేదని అన్నారు. అధికారం కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరాలనుకున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరు ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. ఇండియా కూటమిలో చేరే ధైర్యం జగన్కు లేదని అన్నారు. #somireddy-chandrasekhar-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి