RRR: మాజీ రాష్ట్రపతితో రఘురామ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్..! ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డిని కలిసి తీయించుకున్న ఫొటోను పోస్టు చేశారు. By Jyoshna Sappogula 19 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి భారత దేశ మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/QmKGWItcGy — K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) May 19, 2024 #raghu-rama-krishna-raju సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి