A.M Ratnam: తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో సినిమా స్టూడియోలు ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కూటమికి పట్టం కట్టాలని నిర్ణయించారన్నారు ప్రముఖ నిర్మాత, జనసేన పార్టీ పరిశీలకులు A. M. రత్నం. కూటమి ప్రభుత్వం రాగానే తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో సినిమా స్టూడియోల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 07 May 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Producer A.M. Ratnam: ప్రముఖ నిర్మాత, జనసేన పార్టీ (Janasena) పరిశీలకులు ఎ. ఎం. రత్నం RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టాలని నిర్ణయించారన్నారు. Also Read: వారేవా.. వాలీబాల్ ఆట ఆదరగొట్టిన నారా బ్రహ్మణి.. వీడియో వైరల్..! నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ లో సైతం కూటమి అభ్యర్థులకు ఎక్కువగా ఓట్లు పడ్డాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే..కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో సినిమా స్టూడియోల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. #ratnam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి