Ananthapur: వామ్మో.. కంటైనర్లలో దాదాపు 2 వేల కోట్లు..! అనంతపురం జిల్లా పామిడి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొచ్చిన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నాలుగు కంటేనర్స్ లో భారీ నగదు పట్టుబడింది. దాదాపు 2 వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ ఎస్కార్ట్ తో వెళుతున్న కంటేనర్స్ లో ఆర్బీఐకి సంబంధించిన డబ్బులుగా సమాచారం. By Jyoshna Sappogula 02 May 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Huge Money Caught in Anantapur: అనంతపురం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. నాలుగు కంటైనర్లలో డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 2 వేల కోట్ల వరకు డబ్బు ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్లు ..RBIకి సంబంధించినవిగా సమాచారం. అందుకు సంబంధించిన రికార్డులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీస్ ఎస్కార్ట్తో కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను పోలీసులు పామిడి దగ్గర ఆపి తనిఖీలు చేశారు. కంటైనర్ల నిండా రూ.500 వేల నోట్లు గుర్తించారు. Also Read: ఎన్నికల వేళ జనసేనకు ఈసీ బిగ్ షాక్ #ap-elections-2024 #ananthapur సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి