Mekapati: అలా నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతాము.. రాజమోహన్ రెడ్డి సవాల్ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి ఇద్దరూ ఓడిపోవడం ఖాయమన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. మేకపాటి కుటుంబంలో తాను కాని.. గౌతం, విక్రమ్, రాజగోపాల్ రెడ్డి అవినీతికి పాల్పడ్డామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతామని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 10 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Mekapati Rajamohan Reddy: మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి సోదరులు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి ఇద్దరూ ఓడిపోవడం ఖాయమన్నారు. భార్యకు సీటు ఇవ్వలేదని వేమూరి రెడ్డి అలిగి వేరే పార్టీలో చేరుతారని విమర్శలు గుప్పించారు. Also Read: టీడీపీకి భారీ షాక్.. 400 మంది రాజీనామా..! మేకపాటి కుటుంబంలో తాను .. గౌతం, విక్రమ్, రాజగోపాల్ రెడ్డి అవినీతికి పాల్పడ్డామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతామని సవాల్ విసిరారు. ఆనం వస్తే టైట్ ఫైట్ అంటూ... ఫేక్ సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆనంకు మంత్రి కావడానికి రెక్మెండేషన్ చేసింది తానేనన్నారు. ఆనం మర్యాదగా వైసీపీలో ఉంటే గౌరవం ఉండేదని పేర్కొన్నారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో చూడండి. #mekapati-rajamohan-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి