Bhuvaneswari: చంద్రబాబు భార్యగా ప్రచారానికి రాలేదు.. భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!

చిత్తూరు జిల్లా రామకుప్పంలో భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో రాష్ట్రం నాశ‌న‌మైందన్నారు. మ‌హిళ‌ల‌పై దాడులు అడ్డుకునేవారు లేరని..అంతా క‌లిసిక‌ట్టుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గ‌ద్దె దింపిన‌ప్పుడే మ‌హిళ‌ల‌కు ర‌క్షణ ల‌భిస్తుందన్నారు.

New Update
Bhuvaneswari: చంద్రబాబు భార్యగా ప్రచారానికి రాలేదు.. భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!

Nara Bhuvaneswari: చిత్తూరు జిల్లా రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు భార్యగా ప్రచారానికి రాలేదని, ఒక మహిళగా వచ్చానని పేర్కొన్నారు. ఈ క్రమంలో వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంజాయి, మద్యంతో ఏపీ నాశ‌న‌మైందన్నారు. మ‌హిళ‌ల‌పై దాడులు అడ్డుకునేవారు లేరని..అంతా క‌లిసిక‌ట్టుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గ‌ద్దె దింపిన‌ప్పుడే మ‌హిళ‌ల‌కు ర‌క్షణ ల‌భిస్తుందన్నారు.

Also Read: పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ రాళ్ల దాడి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు