MP Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరపాలి.. సీఎం రేవంత్‌కు బండి లేఖ

TG: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని అన్నారు.

New Update
MP BANDI SANJAY: బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి

MP Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు