Tollywood: టాలీవుడ్ లో విషాదం.. సినీ కో-డైరెక్టర్ మృతి..! హైదరాబాద్ రాజ్నగర్ బస్తీలో సినీ కో-డైరెక్టర్, స్క్రిప్ట్రైటర్ ఎస్.శివ(65) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కూతుళ్లకు వివాహాలు కాగా, భార్యతో వివాదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. అనారోగ్యం కారణంగా అత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు తెలిపారు. By Jyoshna Sappogula 12 Jun 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Tollywood: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. హైదరాబాద్ రాజ్నగర్ బస్తీలో సినీ కో-డైరెక్టర్, స్క్రిప్ట్రైటర్ S.శివ(65) ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కూతుళ్లకు వివాహాలు చేశాడు. కాగా, భార్యతో వివాదాల కారణంగా ఆయన కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే అనారోగ్యం, ఒంటరితనం కారణంగా శివ అత్మహత్య చేసుకొని ఉంటాడని తెలిపారు. #tolly-wood-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి