AP: పబ్జి ఆడిన ఉద్యోగి.. ఎమ్మెల్యే సీరియస్ యాక్షన్..! ఏలూరు జిల్లా కన్నాపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. పని సమయంలో ఉద్యోగి సాయికుమార్ పబ్జి ఆడటంపై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. దీంతో అతడిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. By Jyoshna Sappogula 29 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #mla-chirri-balaraju సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి