MLA KTR: ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం రేపు ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాల్గొనున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. By V.J Reddy 06 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి MLA KTR: రేపు ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాల్గొనున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. #mla-ktr #brs #lok-sabha-elections సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి