AP: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. దేవస్థానం ఏఈఓ ఇంటి వద్ద.. శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుత సంచరించింది. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుతపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 13 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kurnool: శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుతపులి సంచరించింది. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వెళ్లి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. Also Read: దువ్వాడ వాణి 5 డిమాండ్స్ ఇవే.. ఆ కండిషన్ కు ఒప్పుకోని ఎమ్మెల్సీ! చిరుత సంచారంతో స్థానికులతో పాటు శ్రీశైలంలో దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు కూడా ఆందోళనకు చెందుతున్నారు. కాగా, పాతాళ గంగ ప్రాంతంలో చిరుత పులి ఇప్పటికే చాలాసార్లు కనిపించింది. మళ్లీ ఇప్పుడు దేవస్థానం ఏఈవో ఇంటి వెనుక కనిపించడంతో స్థానికులు టెన్షన్ పడుతున్నారు. #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి