/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
🔴Live News Updates:
Delhi: ప్రత్యేక జడ్జి ఎదుట తహవూర్ రాణా
ముంబయ్ పేలుళ్ళ కేసలో ప్రధాన సూత్రధాని అయిన తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అర్థరాత్రి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. రాణాకు 14 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరారు.
/rtv/media/media_files/2025/04/10/EzRZFDIGDmX3YglXb8H9.jpg)
ఉగ్రవాది తహవూర్ రాణా కూసులో ఈరోజు అర్థరాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. అతనిని ఎన్ఐఏ అధికారులు కొంతసేపటి క్రితం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. రాణాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకే అర్థరాత్రి జడ్జి ఎదుట ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: సొంత గ్రౌండ్లో ఆర్సీబీ పరమ చెత్త రికార్డు!
మరోవైపు రాణా కేసు విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర ను నియమించింది. అతడిని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు ఏళ్ల తరబడి కృషి చేస్తున్నామని ఎన్ఐఏ ఇంతకు ముందే చెప్పింది. ఎన్ఐతో పాటు ఎన్ఎస్జీ, భారత విదేశాంగ శాఖ, హోంశాఖ, యూఎస్ డీఓజే, అమెరికాలోని సంబంధిత అధికారుల వల్ల ఈ ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తయ్యిందని తెలిపింది.
Also Read: Live in relationship: పెళ్లి కాకుండా తల్లిదండ్రులైన వారికి హైకోర్టు గుడ్న్యూస్
NIA Formally Arrests 26/11 Mumbai Terror Attack Conspirator Tahawwur Rana on Arrival at IGI, New Delhi pic.twitter.com/CEdO1QwURi
— NIA India (@NIA_India) April 10, 2025
2-3 నెలల్లో ఉరితీయండి..
మరోవైపు ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు. ఈ మేరకు రాణా నేడు భారతదేశానికి చేరుకోనుండగా అతన్ని తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాధితులు, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 'రాణా లాంటి ఉగ్రవాదులకు భారతదేశం ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదు. కసబ్కు ఇచ్చినట్లుగా బిర్యానీ లేదా విశ్రాంతి ఇవ్వకూడదు. అటువంటి ఉగ్రవాదుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి. తద్వారా వారిని 2-3 నెలల్లో ఉరితీయవచ్చు' అని ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన మహ్మద్ తౌఫిక్ అలియాస్ 'ఛోటు చాయ్ వాలా' అన్నారు.
-
Apr 11, 2025 20:54 IST
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్
-
Apr 11, 2025 20:54 IST
నా పెళ్లి నా ఇష్టం...మీకెందుకంతా ఆసక్తి....రేణుదేశాయ్ అసహనం
-
Apr 11, 2025 20:27 IST
నెమ్మదిగా సాగుతున్న చెన్నై బ్యాటింగ్.. ధోనీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
-
Apr 11, 2025 18:34 IST
టెట్ నోటిఫికేషన్ విడుదల!
టీచర్ అభ్యర్థులకు అలర్ట్. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్ సైట్.
-
Apr 11, 2025 16:00 IST
ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!
-
Apr 11, 2025 15:59 IST
పపన్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించే అప్ డేట్.. ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్!
-
Apr 11, 2025 15:59 IST
పదినెలల్లో కూటమి పాలన ఎలా ఉందంటే.. .సర్వేలో సంచలన విషయాలు
-
Apr 11, 2025 10:10 IST
Tesla Cybertruck: టెస్లా సర్ప్రైజ్: కేవలం $69,990కి కొత్త సైబర్ట్రక్ విడుదల!
-
Apr 11, 2025 08:24 IST
Kangana Ranuat: తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ
-
Apr 11, 2025 08:24 IST
Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!
-
Apr 11, 2025 06:44 IST
RCB Record: సొంత గ్రౌండ్లో ఆర్సీబీ పరమ చెత్త రికార్డు!