Komatireddy Rajagopal Reddy : బీజేపీ నుంచి అందుకే బయటకు వచ్చా.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి సంచలన నిజాలు..!! కేసీఆర్ను ఓడించడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై చర్యలు తీసుకోనందుకే తాము బీజేపీలో నుంచి బయటకు వచ్చామని తెలిపారు. మా లక్ష్యం, మా ఆశయం కేసీఆర్ ను గద్దె దించడమే అన్నారు రాజగోపాల్ రెడ్డి. By Bhoomi 02 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కేసీఆర్ ను ఓడించాలని తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈసారి కేసీఆర్ ఓడిపోవడం గ్యారెంటీ అన్నారు. కేసీఆర్ ను ఓడించాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అవుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ బలంగా ఉందని...కేసీఆర్ ను ఓడించవచ్చని నమ్మి బీజేపీలోకి చేరాము అని తెలిపారు..కానీ కవితను లిక్కర్ స్కాంలో అరెస్టు చేయకపోవడం, కేసీఆర్ కుటుంబం అవినీతిపై చర్యలు తీసుకోకపోవడంతో... ప్రజల్లో బీజేపీ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే కేసీఆర్ ను ఓడించగలుగుతామని కాంగ్రెస్ లోకి వచ్చినట్లు వెల్లడించారు. మా లక్ష్యం, మా ఆశయం కేసీఆర్ ను గద్దె దించడమే అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆర్టీవీ ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి చెప్పిన మరిన్ని సంచలన నిజాలు ఈ వీడియోలో చూడండి. " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 50 వేల గవర్నమెంట్ జాబ్స్! #komatireddy-rajagopal-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి