Kollu Ravindra: వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం: కొల్లు రవీంద్ర

ఎన్నికల్లో ధర్మమే గెలిచిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. ఈ దెబ్బతో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. వైసీపీ అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.

New Update
Kollu Ravindra: వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం: కొల్లు రవీంద్ర

 

Advertisment
Advertisment
తాజా కథనాలు