Kollu Ravindra: వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం: కొల్లు రవీంద్ర ఎన్నికల్లో ధర్మమే గెలిచిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. ఈ దెబ్బతో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. వైసీపీ అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. By Jyoshna Sappogula 11 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kollu Ravindra Comments On YCP: మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఎన్నికల్లో ధర్మమే గెలిచిందన్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. ఈ దెబ్బతో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. వైసీపీ అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. #kollu-ravindra సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి