AP: ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..!

కాకినాడలో అదృశ్యమైన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి కాండ్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణ చెప్పులు, సెల్ ఫోన్‌ గుర్తించారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగినే కారణమని కుమారుడు నిఖిల్‌సాయి ఆరోపించారు.

New Update
AP: ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..!

 

యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణకు చెందిన చెప్పులు,సెల్ ఫోన్‌ ను అధికారులు గుర్తించారు. తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేయడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుమారుడు నిఖిల్‌సాయి వ్యాఖ్యానించారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగినే కారణమని ఆరోపించారు.

Also Read: అసెంబ్లీలో మరో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

Advertisment
Advertisment
తాజా కథనాలు