KA Paul: విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ఏపీకి రాజధానిగా విశాఖను చేస్తానని అన్నారు. రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదని విమర్శించారు. By V.J Reddy 05 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ఏపీకి రాజధానిగా విశాఖను ప్రకటిస్తామని అన్నారు. రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదని విమర్శించారు. #ka-paul #ap-elections-2024 #ap-capital-vishaka సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి