JD Lakshmi Narayana: బీఆర్ఎస్ అభ్యర్థికి నా మద్దతు.. జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి తన మద్దతును ప్రకటించారు. కాగా లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 22 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి JD Lakshmi Narayana: జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి తన మద్దతును ప్రకటించారు. కాగా ఇటీవల జరిగిన ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. Your browser does not support the video tag. #jd-lakshmi-narayana సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి