New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/vigraham.jpg)
పశ్చిమగోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాపులు అంటే అల్లరి మూక అని ముద్ర పడిందని అలా కాకుండా రంగా ఆశయ సాధన కోసం బలహీన వర్గాలకు తోడుగా, అండగా నిలవాలని జిల్లాలోని కాపు ముఖ్య నాయకులు అన్నారు.