Tirumala: తిరుమలలో భారీ వర్షం.. చల్లదనాన్ని ఏంజాయ్ చేస్తోన్న భక్తులు..!

తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దాదాపు 40℃ డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు వరుణుని రాకతో 20℃ డిగ్రీలకు తగ్గుముఖం పట్టింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురి అయిన వేసవిలో ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు.

New Update
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. చల్లదనాన్ని ఏంజాయ్ చేస్తోన్న భక్తులు..!

Also Read: క్రాంతి నా ప్రాపర్టీ కాదు.. కూతురుపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!

తిరుమలలో రోడ్లు అన్ని వర్షపు నీటితో నిండి పోయాయి. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాఢ వీదులు జలమయం కాగా.. స్వామి వారి దర్శనానికి వెళ్ళిన భక్తులు, స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్ద అయ్యారు. భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఏంజాయ్ చేసారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు