AP: అపోలో వర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 75 మంది అస్వస్థత..! చిత్తూరు అపోలో వర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తుంది. 75 మంది మెడికల్, నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులకు తిరుపతి రుయా, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. By Jyoshna Sappogula 21 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chittoor: చిత్తూరు అపోలో వర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తుంది. 75 మంది మెడికల్, నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులకు తిరుపతి రుయా, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించారు. అయితే, పుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురయ్యారా? లేక వాటర్ వల్ల ఇన్ఫెక్షన్కు గురయ్యారా? అసలు అపోలో ఆసుపత్రిలో ఏం జరిగింది? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. #apollo-university సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి