BREAKING: 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ AP: నంద్యాల SDR స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆహారం తిన్న విద్యార్థులు కాసేపటికే వాంతులు చేసుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 03 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nandyal: నంద్యాల SDR స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆహారం తిన్న విద్యార్థులు కాసేపటికే వాంతులు చేసుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని గోప్యంగా ఉంచిన స్కూల్ యజమాన్యంపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. విషయం తెలిసి అర్థరాత్రి దీనిపై ఉన్నత అధికారులు విచారణ జరిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #nandyal సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి