Devineni Uma: దేవినేని ఉమపై కేసు.. ఎందుకంటే? టీడీపీ నేత దేవినేని ఉమపై కేసు నమోదు అయ్యింది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. జక్కంపూడి కాలనీలో భారీ ర్యాలీ చేపట్టడంతో చర్యలు తీసుకున్నారు. By Jyoshna Sappogula 24 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి TDP Devineni Uma: టీడీపీ నేత దేవినేని ఉమపై కేసు నమోదు అయ్యింది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. గత శ్రుకవారం జక్కంపూడి కాలనీలో భారీ ర్యాలీ చేపట్టడంతో చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందని పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దేవినేని ఉమతో పాటు పలువురి టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు అయ్యాయి. Also Read: వైసీపీ భూ కబ్జాలకు పేదలు బలవుతున్నారు: పవన్ దీంతో పోలీసుల తీరుపై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ర్యాలీతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని పేర్కొన్నారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని దేవినేని ఆరోపించారు. #devineni-uma సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి