Vizianagaram: విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిపై అసమ్మతి సెగ..! విజయనగరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిపై పార్టీ క్యాడర్ లో అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి. బొత్స ఫ్యామిలీని ఢీ కొట్టాలంటే వలస నాయకులకు కాకుండా బలమైన సీనియర్ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 02 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి #vizianagaram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి