CM Chandrababu: నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో చంద్రబాబు భేటీ AP: ఈరోజు సచివాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని సీజే నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు. By V.J Reddy 12 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి CM Chandrababu: సీఎం చంద్రబాబు ఈరోజు సచివాలయానికి వెళ్లనున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని సీజే నివాసంలో మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు. * 11:20 కి సచివాలయానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. * వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. * మధ్యాహ్నం 3:30 కి తిరిగి ఉండవల్లి నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు. * ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ తో భేటీకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. * సాయంత్రం 6 గంటలకు చీఫ్ జస్టిస్ తో భేటీ కానున్న ముఖ్యమంత్రి. * రాత్రి 7 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు. #cm-chandrababu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి