CM Chandrababu: నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో చంద్రబాబు భేటీ

AP: ఈరోజు సచివాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని సీజే నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు.

New Update
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఈరోజు సచివాలయానికి వెళ్లనున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని సీజే నివాసంలో మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.

సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు.

* 11:20 కి సచివాలయానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
* వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
* మధ్యాహ్నం 3:30 కి తిరిగి ఉండవల్లి నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు.
* ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ తో భేటీకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
* సాయంత్రం 6 గంటలకు చీఫ్ జస్టిస్ తో భేటీ కానున్న ముఖ్యమంత్రి.
* రాత్రి 7 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.

Advertisment
Advertisment
తాజా కథనాలు