ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష AP: ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.కాగా విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. By V.J Reddy 14 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి #cm-chandrababu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి