Botsa: మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే ఇలా చేయండి: బొత్స విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండని కోరారు. ఇచ్చిన హామీలను 95% పూర్తి చేశామని.. మిగతా ఐదు శాతం కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. By Jyoshna Sappogula 19 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Botsa Satyanarayana: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండని కోరారు. రాష్ట్రంలో సంక్షేమం ఇంటింటా అందయని కామెంట్స్ చేశారు. Also Read: మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా.. సునీత సీరియస్ కామెంట్స్..! ఇచ్చిన హామీలను 95% పూర్తి చేశామని.. మిగతా ఐదు శాతం కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఎవరు స్వార్థానికి వారు మారుతారని పక్క పార్టీలవైపు వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మెజారిటీ ఎంత అనేది ప్రజలను నిర్ణయిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీనే అధికారం చేపడుతుందని దీమా వ్యక్తం చేశారు. #botsa-satyanarayana సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి