Bihar CM Nitish Kumar: ఒకే విమానంలో నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఒకే విమానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఢిల్లీకి పయనమయ్యారు. ఇండియా కూటమి మీటింగ్కు తేజస్వి యాదవ్ వెళ్తుండగా.. నితీష్ కుమార్ ఎన్డీయే మీటింగ్కు హాజరవుతున్నారు. కాగా వీరిద్దరూ ఒకే విమానంలో ప్రయాణం చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. By V.J Reddy 05 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bihar CM Nitish Kumar: ఒకే విమానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఢిల్లీకి పయనమయ్యారు. ఇండియా కూటమి మీటింగ్కు తేజస్వి యాదవ్ వెళ్తుండగా.. నితీష్ కుమార్ ఎన్డీయే మీటింగ్కు హాజరవుతున్నారు. కాగా వీరిద్దరూ ఒకే విమానంలో ప్రయాణం చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. Your browser does not support the video tag. #bihar-cm-nitish-kumar సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి