TDP: ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్‌.. సీటు మార్చడంతో రామరాజు వర్గం ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్‌ నెలకొంది. ఉండి సీటు రఘురామకృష్ణ రాజుకు కేటాయించడంతో రామరాజు వర్గం ఆందోళన చేపట్టింది. ఇటీవలే ఉండి సీటు రామరాజుకు ప్రకటించింది. అయితే, తాజాగా ఉండి సీటును మార్చడంతో టీడీపీలో అసంతృప్తి కనిపిస్తోంది.

New Update
TDP: ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్‌.. సీటు మార్చడంతో రామరాజు వర్గం ఆందోళన

Undi TDP MLA Ticket: పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్‌ నెలకొంది. ఉండి సీటు రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) కు కేటాయించడంతో రామరాజు వర్గం ఆందోళన చేపట్టింది. ఇటీవలే ఉండి సీటు రామరాజుకు ప్రకటించింది. అయితే, నిన్ననే టీడీపీలో చేరిన రఘురామకు టికెట్ ఇవ్వడంతో టీడీపీలో అసంతృప్తి కనిపిస్తోంది.

Also Read: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత!

పాలకొల్లులో ఎమ్మెల్యే అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) మీటింగ్‌ ఏర్పాటు చేస్తుండడంతో రామరాజు వర్గం నిరసన చేపట్టింది. చంద్రబాబు వాహనాన్ని రామరాజు అనుచరులు అడ్డుకున్నారు. మరోవైపు ఇప్పటికే తనకు సీటు ఇవ్వలేదని శివరామరాజు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు