AP: రెండు లా కాలేజీలకు షాక్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం..! AP: ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు లా కాలేజీలపై అధికారులు వేటు వేశారు. తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, విశాఖలోని శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. 2024-25 అడ్మిషన్లను నిలిపివేసింది. By Jyoshna Sappogula 25 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP: ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విద్యా సంస్ధలు, కాలేజీలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, రెండు లా కాలేజీలపై అధికారులు వేటు వేశారు. తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, విశాఖలోని శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుండడంతో 2024-25 అడ్మిషన్లను నిలిపివేసింది. #bar-council-of-india సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి