ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ ను ఏ1 గా చేర్చి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకావం ఉందన్న ప్రచారం సాగుతోంది.
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఫార్ముల-ఈ రేసుకు సంబంధించి జరిగిన అవకతవకలపై తెలంగాణ ఏసీబీ కేటీఆర్ ఏ1గా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | కరీంనగర్
ByNikhil
యూజ్ లెస్ ఫెలో అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | నల్గొండ | తెలంగాణ
ByNikhil
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByNikhil
విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. Politics | Short News | Latest News In Telugu | అనంతపురం | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
Hulk Suresh అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రూ.39 వేలకే సెకండ్ హ్యాండ్ కార్ అంటూ ఓ రీల్ ను షేర్ చేశాడు. Short News | Latest News In Telugu | బిజినెస్ | శ్రీకాకుళం | వైజాగ్
ByNikhil
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కమిషన్ విచారణకు పిలవనుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
లగచర్ల రైతులు, కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి నాంపల్లి స్పెషల్ కోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ | మహబూబ్ నగర్ | Short News | Latest News Latest News In Telugu
ByNikhil
వరదల తర్వాత అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ పొంగులేటి చేసిన కామెంట్స్ పై TDP నేతలు భగ్గుమంటున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | ఖమ్మం
ByNikhil
అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/19/PxqqZNMQ0c64Rg1N8mrf.jpg)
/rtv/media/media_files/2024/12/19/yh9NuT459LFvyxsCQmGW.jpg)
/rtv/media/media_files/2024/12/19/eJD6mveHYa23EvSNhiT0.jpg)
/rtv/media/media_files/2024/12/19/bGzmoXlgrZiDSbxcnYKA.jpg)
/rtv/media/media_files/2024/12/19/r6dlW6IY5ZV0tA7MmsQ0.jpg)
/rtv/media/media_files/2024/12/19/xbD4NfcfoYkgUbYizLgH.jpg)
/rtv/media/media_files/2024/12/18/IN0l6R51O8dDgWM8q4h1.jpg)
/rtv/media/media_files/2024/11/14/E1lymQzNFS7nGXnYKn3q.jpg)
/rtv/media/media_files/2024/12/18/k4L0mpu3oN41nbxs7Icm.jpg)
/rtv/media/media_files/2024/12/18/dklprZ5yfA0vxmKH1fRB.jpg)