పార్టీ మార్పు వార్తలపై బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. కరీంనగర్ | రాజకీయాలు | Short News | Latest News
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థిని బీఆర్ఎస్ ఫైనల్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దమ్ముంటే మీ అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీకి సవాల్ విసిరారు.
ByNikhil
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన బతుకమ్మ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 21న కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో నిర్వహించనున్న ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu
ByNikhil
ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా విసిరేసిన చరిత్ర తమదన్నారు.
ByNikhil
తెలంగాణ జాగృతి కార్యాలయంలో నేడు తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఎంకే మొయినుద్దీన్ ను ఘనంగా సన్మానించారు.
ByNikhil
గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ సవాల్ చేసింది.... జాబ్స్ | Short News | Latest News In Telugu
ByNikhil
ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News
ByNikhil
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి శ్రీధర్బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. Short News | Latest News In Telugu
ByNikhil
అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/19/eatala-rajender-2025-09-19-15-03-46.jpg)
/rtv/media/media_files/2025/09/19/brs-jubilee-hills-2025-09-19-13-31-06.jpg)
/rtv/media/media_files/2025/09/18/mlc-kalvakuntla-kavitha-2025-09-18-18-30-11.jpg)
/rtv/media/media_files/2025/09/18/eatala-rajender-bjp-2025-09-18-17-56-58.jpg)
/rtv/media/media_files/2025/09/17/kalvakunta-kavitha-2025-09-17-14-39-03.jpg)
/rtv/media/media_files/2024/11/14/8MP2Ps6ogZV6b8DIZbYw.webp)
/rtv/media/media_files/2025/09/17/komatireddy-rajagopal-reddy-revanth-reddy-2025-09-17-12-32-54.jpg)
/rtv/media/media_files/2025/09/16/eatela-rajender-bjp-2025-09-16-18-35-06.jpg)
/rtv/media/media_files/2025/09/16/madhu-yashki-2025-09-16-17-47-24.jpg)
/rtv/media/media_files/2025/09/15/ap-cm-chandrababu-lunch-meeting-2025-09-15-19-28-18.jpg)