author image

Bhoomi

MS Dhoni : ఐపీఎల్‎లో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డ్..!
ByBhoomi

MS Dhoni : ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక రనౌట్లు చేసిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన తొలి మ్యాచులో అనూక్ రావత్ ను రనౌట్ చేసి..ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు

Sunil Kumar Yadav Interview: ఏలూరులో గెలుస్తా...సీఎం జగన్‎కు బహుమతి ఇస్తా..ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్య్యూ..!
ByBhoomi

Sunil Kumar Yadav : వైసీపీ వ్యూహాలకు భయపడే టీడీపీ తన అభ్యర్థిని కడప నుంచి ఏలూరుకు తీసుకువచ్చిందన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్.ఏలూరులో తాను గెలవడం పక్కాని ధీమా వ్యక్తం చేశారు. సునీల్ కుమార్ యాదవ్ ఆర్టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Vizag Drugs : విశాఖలో డ్రగ్స్ బానిసలుగా టెన్త్ స్టూడెంట్స్.. కారణం వాళ్లే : విష్ణుకుమార్ రాజు సంచలన ఇంటర్వ్యూ.!
ByBhoomi

Vizag Drugs : విశాఖ డ్రగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. విశాఖలో పదో తరగతి విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు మారారన్నారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు విశాఖలో ఉన్నాయని ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Byreddy Shabari Interview : యూట్యూబ్ లో రెండు డైలాగులు కొడితే వారసుడివి కాలేవు..సిద్దార్థ్ రెడ్డిపై శబరి పంచ్‎లు.!
ByBhoomi

Byreddy Shabari : సోషల్ మీడియాలో రెండు పోస్టులు, యూట్యూబ్ లో రెండు డైలాగులు కొట్టినంత మాత్రాన బైరెడ్డికి వారసులు కాలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బైరెడ్డి శబరి. బైరెడ్డి కుటుంబానికి అసలు రాజకీయ వారసురాలిని నేనే అంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు శబరి.

Kishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే  కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.!
ByBhoomi

Kishan Reddy : బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి..ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే అది కక్ష సాధింపు ఎలా అవుతుందో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు.

YSRCP MLA Candidate Krupalakshmi: మా నాన్న కోరిక మేరకే నాకు టికెట్.. ఖచ్చితంగా గెలుస్తా: ఆర్టీవీతో కృపాలక్ష్మి..!
ByBhoomi

మా నాన్న నారాయణ స్వామి కోరిక మేరకే నాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీటు కేటాయించారని తెలిపారు జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి. జీడీ నెల్లూరులో ప్రతీనాయకుడిని కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు. అసంతృప్తి పరులను సైతం సంతృప్తి పరిచి విజయం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

CSK Vs RCB : ఏళ్ళు గడుస్తున్నా చెన్నై గడ్డపై కోహ్లీకి లేని విక్టరీ.. ధోనీ చేతిలో మరోసారి ఓటమి!
ByBhoomi

CSK Vs RCB: చెన్నై గడ్డపై చివరిసారి ఆర్‌సీబీ గెలిచింది 2008లో. ఆ తర్వాత ఇప్పటివరకు తమిళ స్టేడియంలో చెన్నైపై బెంగళూరు గెలవలేకపోయింది.

Advertisment
తాజా కథనాలు