Accident: రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర గాయాలు సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వడ్డెబోయిన సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. By BalaMurali Krishna 11 Sep 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Accident: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వడ్డెబోయిన సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్లో హైదరాబాద్కు తరలించారు. దీంతో జాతీయ రహదారి పొడవున పోలీసులు అలర్టయ్యారు. Your browser does not support the video tag. Your browser does not support the video tag. #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి