Pawan Kalyan: స్వాతంత్య్ర వేడుకల వేళ.. కూతురు ఆద్యతో పవన్ కళ్యాణ్ క్యూట్ సెల్ఫీ! కాకినాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు పవన్ కూతురు ఆద్య కూడా హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ తన కూతురితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో వైరల్ గా మారింది. By Archana 15 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pawan Kalyan: ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను మాట్లాడారు. పేదల ఆకలి తీర్చడానికి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కాకినాడ పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్@PawanKalyan #Aadya #ViralPhoto #IndependenceDaySpecial #RTV pic.twitter.com/LPlL7QSaNf — RTV (@RTVnewsnetwork) August 15, 2024 కూతురు ఆద్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ అయితే ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ కూతురితో కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. ఇది చూసిన పవన ఫ్యాన్స్ 'సో క్యూట్', 'అడోరబుల్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: Independence Day 2024: ఈ దేశభక్తి సాంగ్స్ సూపర్ హిట్స్.. పుణ్యభూమి నాదేశం, మేమే ఇండియన్స్ తో పాటు - Rtvlive.com #pawan-kalyan-aadya-selfie #78th-independence-day సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి