Acham naidu: మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం..!

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.

New Update
Acham naidu: మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం..!

Acham naidu: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

Also Read: లోకేష్ అలా చేయవద్దు.. మోదీ స్వీట్ వార్నింగ్..!

1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999, 2004 లలో హరిశ్చంద్రపురం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2014, 2019 లలో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు