Dumpyard: డంపింగ్ యార్డ్ లో ఎగిసిపడ్డ మంటలు.. ఊపిరాడక ఇబ్బంది పడుతోన్న స్థానికులు..! తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డంపింగ్ యార్డ్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. By Jyoshna Sappogula 29 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి East Godavari: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డంపింగ్ యార్డ్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగ వ్యాపించింది. పక్కనే ఉన్న గణపతి సెంటర్, హోలీ క్రాస్ కమ్యూనిటీ కాలేజీని దట్టమైన పొగ కమ్మేసింది. Also Read: ఫుల్ గా మద్యం తాగాడు.. కోరికలు తీర్చకపోవడంతో మహిళను ఏం చేశాడంటే..? నిన్న సాయంత్రం నుంచి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హోలి క్రాస్ కమ్యూనిటీ కాలేజ్ సిబ్బంది పొగలలో చిక్కుకున్న వారిని రక్షించారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బంది పడుతోన్నారు. అయితే, ఇప్పటికీ మంటలు, దట్టమైన పొగ అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. Your browser does not support the video tag. #east-godavari-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి