AP: రాయదుర్గంలో భారీ నగదు చోరీ..! అనంతపురం జిల్లా రాయదుర్గంలో భారీ చోరీ జరిగింది. జేఆర్ఎస్ కాలనీలోని తన ఇంట్లో రూ. 3 లక్షల 50 వేలు పోయినట్లు బాధితుడు హుస్సేన్ తెలిపాడు. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని నగదును ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Jyoshna Sappogula 02 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి #ananthapur సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి