Breaking: పెను విషాదం.. 49 మంది మృతి.. 140 మంది గల్లంతు..!

యెమెన్‌ సముద్రతీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. సొమాలియా నుంచి దాదాపు 260 మంది వలసదారులతో వెళ్తోన్న ఓ బోటు సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 49 మంది మృతి చెందారు.140 మంది గల్లంతయ్యారు. మృతుల్లో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులున్నారు.

New Update
Breaking: పెను విషాదం.. 49 మంది మృతి.. 140 మంది గల్లంతు..!

Breaking: యెమెన్‌ సముద్రతీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. సొమాలియా నుంచి దాదాపు 260 మంది వలసదారులతో వెళ్తోన్న ఓ బోటు ఉన్నట్టుండి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 49 మంది మృతి చెందారు. అంతేకాకుండా 140 మంది గల్లంతయ్యారు. మృతుల్లో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులున్నట్లు తెలుస్తోంది. కాగా, అధికారులు ఇప్పటి వరకు 71 మందిని రక్షించినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు