AP: నక్కల కాలువలో కొనసాగుతున్న ఉధృతి.. నీటమునిగిన 70 ఎకరాలు..! పశ్చిమ గోదావరి జిల్లా వేమవరం గ్రామంలో నక్కల కాలువ ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు 70 ఎకరాలు నీటమునిగాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలోనైనా లాకులకు మరమ్మత్తులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #west-godavari సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి